నేడు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన
- March 04, 2016
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఉప రాష్ట్రపతి మొదట రాజ్భవన్ నుంచి పాత నగరంలోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు విచ్చేస్తారు. అనంతరం శని, ఆదివారాల్లో నగరంలోని చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు తదితర పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీస్ శాఖ రాజ్భవన్ నుంచి 30కి పైగా వాహనాల శ్రేణితో తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ వరకు అక్కడి నుంచి కుతుబ్షాహీ సమాధుల వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కాన్వాయ్ సాగే రహదారుల వెంట ఆయా పోలీసుస్టేషన్ల పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ను నిలిపివేశారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









