ఎలక్ట్రానిక్ విధానంలో కార్మికుల నిష్క్రమణ సర్టిఫికెట్లు
- May 20, 2021
మస్కట్: మే 23 నుంచి యజమానులు, తొలగింపబడ్డ కార్మికులకు సంబంధించిన నిష్క్రమణ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పొందవచ్చునని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సహకారంతో రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు పౌరులకు సులభతరమైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.యజమానులు లేదా వారి ప్రతినిథి ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన అవసరం లేకుండా, ఎలక్ట్రానిక్ విధానంలోనే తొలగింపబడ్డ ఉద్యోగులకు సంబంధించి ఒమన్ విమానాశ్రయాల వద్ద నిష్క్రమణ సర్టిఫికెట్ల ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆదివారం మే 23 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







