1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ
- May 25, 2021
మస్కట్: ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ, 1 మిలియన్ అమెరికన్ డాలర్లను, కోవిడ్ 19 వ్యాక్సిన్ కొనుగోలు నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకోసం ఫెర్టిలైజర్ కంపెనీ 1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీకి ఈ సందర్భంగా కృతజ్నతలు తెలిపింది హెల్త్ మినిస్ట్రీ.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







