1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ
- May 25, 2021
మస్కట్: ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ, 1 మిలియన్ అమెరికన్ డాలర్లను, కోవిడ్ 19 వ్యాక్సిన్ కొనుగోలు నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకోసం ఫెర్టిలైజర్ కంపెనీ 1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీకి ఈ సందర్భంగా కృతజ్నతలు తెలిపింది హెల్త్ మినిస్ట్రీ.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







