శబ్ద కాలుష్యంపై ఉక్కుపాదం
- June 03, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాటర్ మరియు అగ్రికల్చర్, శబ్ద కాలుష్యంపై నిబంధన అమలు పర్యవేక్షణను ప్రారంభించింది. కొత్త రెగ్యులేషన్స్, రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ అలాగే ఇండస్ట్రియల్ అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా సున్నితమైన ప్రాంతాల్లో నివసించేవారికీ వర్తిస్తాయి. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనూ, రోడ్డుపక్కన కూడా ఈ నిబంధనల్ని వర్తింపజేస్తారు. మిలిటరీ కార్యకలాపాలు, రైల్వేస్, సీ పోర్టుల వద్ద కార్యకలాపాలు, జాతీయ వేడుకలు, భవనాల్లోపల ఈ నిబంధనలు వర్తించవు. ఉల్లంఘనులకు భారీ జరీమానాలు వేసే వీలుంది.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







