వ్యాక్సినేషన్ పూర్తైన ప్రీ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్
- June 06, 2021కువైట్ సిటీ: కోవిడ్ దెబ్బకు గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత మళ్లీ డైరెక్ట్ క్లాసెస్ నిర్వహించేందుకు కువైట్ విద్యా సంస్థలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..జూన్ మాసం నుంచి ప్రీ స్కూల్స్ కు కూడా తరగతుల నిర్వహణకు ఆరోగ్య శాఖలోని కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే...ప్రీ స్కూల్స్ సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్