వ్యాక్సినేషన్ పూర్తైన ప్రీ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్
- June 06, 2021
కువైట్ సిటీ: కోవిడ్ దెబ్బకు గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత మళ్లీ డైరెక్ట్ క్లాసెస్ నిర్వహించేందుకు కువైట్ విద్యా సంస్థలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..జూన్ మాసం నుంచి ప్రీ స్కూల్స్ కు కూడా తరగతుల నిర్వహణకు ఆరోగ్య శాఖలోని కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే...ప్రీ స్కూల్స్ సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









