వ్యాక్సినేషన్ పూర్తైన ప్రీ స్కూల్స్ కు గ్రీన్ సిగ్నల్
- June 06, 2021
కువైట్ సిటీ: కోవిడ్ దెబ్బకు గందరగోళంగా మారిన విద్యా వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోంది. వ్యాక్సినేషన్ తర్వాత మళ్లీ డైరెక్ట్ క్లాసెస్ నిర్వహించేందుకు కువైట్ విద్యా సంస్థలకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..జూన్ మాసం నుంచి ప్రీ స్కూల్స్ కు కూడా తరగతుల నిర్వహణకు ఆరోగ్య శాఖలోని కోవిడ్ 19 ఎమర్జెన్సీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే...ప్రీ స్కూల్స్ సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న పక్షంలోనే తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







