హజ్ యాత్రకు మహిళలు చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ
- June 14, 2021సౌదీ: హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం..ఈ సారి మహిళలు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సాధికారికత దిశగా ఇప్పటికే పలు సంస్కరణ నిర్ణయాలు అమలు చేస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం..హజ్ యాత్రలోనూ మహిళలు సొంతంగా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు