మార్చ్ 11న రానున్న 'తులసీదళం'
- March 07, 2016
ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ చిత్రం విశేషాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









