మార్చ్ 11న రానున్న 'తులసీదళం'

- March 07, 2016 , by Maagulf
మార్చ్ 11న రానున్న 'తులసీదళం'

ఆర్‌.పి. పట్నాయక్‌ దర్శకత్వంలో అనితా చౌదరి, దువ్వాసి మోహన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ చిత్రం విశేషాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com