భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ
- June 21, 2021
యూఏఈ: ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్, భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో విక్రయించబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందినదేనని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్నవారు భారతదేశం నుంచి యూఏఈకి వస్తే, వ్యాక్సినేషన్ పొందినట్లు గుర్తిస్తారా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సందేహాలకు యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ అని.. యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణీకుల్ని, తగిన ప్రోటోకాల్స్ అనుగుణంగా అనుమతిస్తామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!