రోజుకు రూ.150లు ఆదా చేస్తే.. రూ. 20 లక్షలు..!
- July 16, 2021భారత్: ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ సంస్థలో పెట్టుబడి పెడితే భద్రతకు భరోసా ఉంటుంది.మీ డబ్బుకు పూర్తి రక్షణ ఉంటుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్కు సంబంధించిన పధకం PPF కూడా ఒకటి. ఇందులో రోజుకు రూ.150లు.. అంటే నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.54వేలు అవుతుంది. మీరు సేవింగ్ పీరియడ్ 20 ఏళ్లు ఎంచుకుంటే అప్పుడు మీరు దాచుకున్న మొత్తం రూ.10.8 లక్షలు అవుతుంది. మళ్లీ దీనిపై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే మీకు 20 ఏళ్లకు ఏకంగా రూ.20 లక్షలకు పైగా లభిస్తాయి. మీరు రూ.100లతో కూడా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. పీపీఎఫ్ ఖాతాపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. ఈ పీరియడ్ని 5 ఏళ్లు చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. పీపీఎఫ్ అకౌంట్లో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన