వినియోగదారుల్ని ఆకర్షించేందుకు పిసిఆర్ టెస్ట్ ధరల్ని తగ్గించిన ప్రైవేట్ క్లినిక్స్
- July 22, 2021ఖతార్: ప్రయాణ సన్నాహాల్లో ఉన్న నివాసితులు మరియు పౌరుల కోసం కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు ధరల్ని ప్రయివేటు క్లినిక్స్ తగ్గించాయి. గతంలో ఈ ధర 300 ఖతారీ రియాల్స్ ధర ఉండగా, ఇప్పుడది 33 శాతం తగ్గి, 200 ఖతారీ రియాల్స్కే అందనుంది. సమ్మర్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేందుకు చాలా మంది సన్నద్ధమవుతుండగా, పీసీఆర్ టెస్టు ఆ ప్రయాణాలకు తప్పనిసరి కావడంతో, ప్రయివేట్ క్లినిక్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రయివేట్ క్లినిక్స్ మధ్య పోటీ నేపథ్యంలో వినియోగదారుల్ని ఆకర్షించడానికి ఈ ధరల్ని తగ్గించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్