పూర్తి స్థాయికి చేరిన ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు
- August 17, 2021
కువైట్: ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో పనివేళల్ని పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించింది కువైట్. అందుకోసం ఉద్యోగులు అందరూ విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వీలైనంత వరకు వర్చువల్ విధానంలో ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యకలాపాలను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సేవలు ప్రారంభం అయ్యాయి. వేసవి ముగిసే సమయానికి దేశంలో 70 శాతం మందికి వ్యాక్సిన్ చేరుతుందనే అంచనాలు ఉండటంతో పాటు వ్యాక్సిన్ తో ఇప్పటికే వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గిందని గణాంకాల సూచికలు సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి విధులకుల హజరయ్యేలా కువైట్ ఆంక్షలను సడలిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు