పూర్తి స్థాయికి చేరిన ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు
- August 17, 2021
కువైట్: ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో పనివేళల్ని పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించింది కువైట్. అందుకోసం ఉద్యోగులు అందరూ విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వీలైనంత వరకు వర్చువల్ విధానంలో ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యకలాపాలను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సేవలు ప్రారంభం అయ్యాయి. వేసవి ముగిసే సమయానికి దేశంలో 70 శాతం మందికి వ్యాక్సిన్ చేరుతుందనే అంచనాలు ఉండటంతో పాటు వ్యాక్సిన్ తో ఇప్పటికే వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గిందని గణాంకాల సూచికలు సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి విధులకుల హజరయ్యేలా కువైట్ ఆంక్షలను సడలిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







