ఇండియా,ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలపై నిర్ణయం తీసుకోలేదన్న డీజీసీఏ
- August 25, 2021
కువైట్: ఇండియా, ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలు నడిపే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ ఎయిర్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్ధుల్లా ఫదౌస్ అల్ రాజీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.ఇండియా, ఈజిప్టులకు నేరుగా విమానాలు నడిపే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇండియా, ఈజిప్టు సహా మొత్తం ఆరు దేశాల విషయమై, నిర్ణయం జరిగిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









