ఇండియా,ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలపై నిర్ణయం తీసుకోలేదన్న డీజీసీఏ
- August 25, 2021
కువైట్: ఇండియా, ఈజిప్టు దేశాలకు నేరుగా విమానాలు నడిపే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ ఎయిర్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్ధుల్లా ఫదౌస్ అల్ రాజీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.ఇండియా, ఈజిప్టులకు నేరుగా విమానాలు నడిపే విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇండియా, ఈజిప్టు సహా మొత్తం ఆరు దేశాల విషయమై, నిర్ణయం జరిగిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని అన్నారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









