యూఏఈ డెలిగేషన్కి స్వాగతం పలికిన ఎమిర్, కీలక అంశాలపై ఇరువురి చర్చలు
- August 27, 2021దోహా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, యూఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిథి బృందానికి ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలపై ఇరువురూ చర్చించారు. పరస్పర సహకారం దిశగా తీసుకోవాల్సిన మరిన్ని నిర్ణయాలపైనా చర్చలు జరిగాయి. ఆర్థిక అలాగే వాణిజ్య విభాగాల్లోనూ, పెట్టుబడుల విషయంలోనూ మరింత సహకారం ఇరు దేశాల మధ్యా అవసరం అని ఇరువురూ అభిప్రాయపడ్డారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీపా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
తాజా వార్తలు
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి