చెక్కుల పట్ల నిరాధరణ - " ఇ - డబ్బుల " పట్ల ఆదరణ
- March 14, 2016
కొత్త ఒక వింత...పాత ఒక రోత అన్నట్లుగా తయారయ్యంది బహ్రెయిన్ లో బ్యాంకు చెక్కుల పరిస్థితి. వీటి వాడకం క్రమేపీ తగ్గిపోతుందని సర్వే లు సైతం తేల్చిచెబుతున్నాయి. నిధులను బదిలీ చేయడానికి ప్రజలు ఆన్ లైన్ వంటి పలు రకాల సౌకర్యవంతమైన ఇతర హైటెక్ విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. సమాచారం, ఇ- గవర్నమెంట్ అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాలు ప్రకారం 38 శాతం మంది ప్రజలు తమ ఆర్థిక చెల్లింపుల్లో ఇ డబ్బుల ద్వారా లేక ఆన్ లైన్ , స్మార్ట్ ఫోన్ల విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది గత ఏడాది కంటే మూడు రెట్లు పెరిగిందని నివేదిక తెలియచేస్తుంది, ఇన్ఫర్మేషన్ మరియు ఇ - గవర్నమెంట్ అథారిటీ వైస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జాకరేయ అహ్మద్ ఆల్ఖ్హజ ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఆర్ధిక లావాదేవీలు మరియు చెల్లింపులు జాతీయ పోర్టల్ (బహరేన్ .బి హెచ్) వివరాల ప్రకారం 35 మిలియన్ బహ్రేయినీ దినార్ల మొత్తంగా ఈ పెరుగుదల ఉంది, అలాగే 32 శాతం ఆర్ధిక లావాదీవిలు ఆసక్తికరంగా, స్మార్ట్ ఫోన్ల లోని అప్లికేషన్ ద్వారా జరగడం విశేషం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









