ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ
- August 31, 2021అబుధాబి: ల్యాండ్ బోర్డర్ మీదుగా ఒమన్ పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కొత్త ప్రోటోకాల్ మేరకు తమ దేశంలోకి రావాలనుకుంటున్న ఒమన్ పౌరులకు పోర్టులు, సరిహద్దులు & ఫ్రీ జోన్ల భద్రత, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) జనరల్ అథారిటీ స్వాగతించింది పలుకుతున్నట్లు వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల వాహనం సరిహద్దుకు చేరుకోగానే ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. యూఏఈలో నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగో రోజున, 8 రోజులు ఉంటే 8వ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం