సింగిల్ డోస్ తీసుకున్న స్టూడెంట్స్, స్టాఫ్ కి స్కూళ్లోకి అనుమతి
- September 05, 2021
కువైట్: ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైన కువైట్ విద్యా శాఖ...స్కూల్ కి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ కి సంబంధించి మరో విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. స్కూల్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్, స్టాఫ్ తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తొలి డోస్ తీసుకున్న తర్వాత రెండో డోస్ తీసుకోవటానికి సమయం అవసరం కనుక..సింగిల్ డోస్ తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్