దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ముగ్గురు హతం
- March 15, 2016
ఇటీవల గుజరాత్ ద్వారా దేశంలోకి ప్రవేశించిన పది మంది ఉగ్రవాదుల్లో ముగ్గురుని హతమార్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. మిగిలిన ఉగ్రవాదులు కూడా ఎక్కడున్నారనే అంశం తెలుసని తెలిపారు. భద్రత వర్గాల ప్రణాళికలు దెబ్బతినకుండా ఉండేందుకు మరే ఇతర సమాచారం వెల్లడించడంలేదని తెలిపారు. ఈ నెల ఆరంభంలో గుజరాత్ ద్వారా ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందడంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించి.. శివరాత్రి సందర్భంగా సోమనాథ్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు గుజరాత్ నుంచి దిల్లీకి వెళ్లి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









