ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్కి దేశంలోకి అనుమతి
- September 11, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియెత్నాం, నాంబియా, జాంబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, సౌతాఫ్రికా, నైజీరియా మరియు ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై గతంలో కొన్ని ఆంక్షలు వుండగా, ఇప్పుడు ఆ ఆంక్షల్ని యూఏఈ సడలించింది. పై దేశాలకు చెందిన యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ పూర్తయితే, వారిని యూఏఈలోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







