పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా
- September 11, 2021
అబుధాబి: భారీ వాహనాల్ని పొగమంచు సమయంలో నడిపితే 500 దిర్హాముల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. ట్రక్ మరియు బస్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు (కార్మికుల కోసం బస్సులు నడిపేవి), ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని అబుధాబి పోలీస్ సూచించడం జరిగింది. పొగ మంచు కారణంగా తక్కువ విజిబిలిటీ వుంటుందని, ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







