14 టన్నుల అక్రమ ఆహార ఉత్పత్తుల స్వాధీనం
- September 11, 2021
జెడ్డా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ 14 టన్నుల గడువు తీరిన ఫుడ్ స్టఫ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఎఫ్డిఎ అధికారులు వేర్ హౌస్లలో వీటిని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఆహార పదార్థాలు ఎక్కడ తయారయ్యాయన్నదానిపై స్పష్టత లేదు. పలు సాంకేతిక, ఆరోగ్యపరమైన సమస్యల్ని ఇక్కడ గుర్తించారు. పరిశుభ్రదత లేకపోవడం, ఎలకలు తిరుగుతుండడం.. వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు డ్యామేజ్ అయ్యాయి. ఆయా వేర్ హౌస్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







