14 టన్నుల అక్రమ ఆహార ఉత్పత్తుల స్వాధీనం
- September 11, 2021
జెడ్డా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ 14 టన్నుల గడువు తీరిన ఫుడ్ స్టఫ్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్ఎఫ్డిఎ అధికారులు వేర్ హౌస్లలో వీటిని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఆహార పదార్థాలు ఎక్కడ తయారయ్యాయన్నదానిపై స్పష్టత లేదు. పలు సాంకేతిక, ఆరోగ్యపరమైన సమస్యల్ని ఇక్కడ గుర్తించారు. పరిశుభ్రదత లేకపోవడం, ఎలకలు తిరుగుతుండడం.. వంటి ఉల్లంఘనల్ని గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు డ్యామేజ్ అయ్యాయి. ఆయా వేర్ హౌస్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







