భద్రతా తనిఖీలు కొనసాగింపు, షువైఖ్లో 28 మంది అరెస్ట్
- September 21, 2021
కువైట్: భద్రతా తనిఖీలు కొనసాగుతున్నాయి. అతారిటీస్ తాజాగా 28 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మూడు వాహనాల్ని ఉల్లంఘన కేసులో సీజ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి, ముందు ముందు కూడా కొనసాగుతాయి.
తాజా వార్తలు
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!









