RR పై SRH విజయం
- September 27, 2021
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకుమరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన దశలో సన్రైజర్స్కు ఊరట విజయం లభించింది. గత మ్యాచ్లో 121 పరగులు ఛేదించలేక చతికిల పడిన ఎస్ఆర్హెచ్ రాజస్థాన్పై 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించింది, దీంతో ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్ రాయ్ (60) అర్ద సెంచరీతో అదరగొట్టగా.. కేన్ విలియమ్సన్ (51) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అభిషేక్ శర్మ (21) వేగంగా పరుగులు తీయడంతో సన్రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









