RR పై SRH విజయం
- September 27, 2021
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకుమరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన దశలో సన్రైజర్స్కు ఊరట విజయం లభించింది. గత మ్యాచ్లో 121 పరగులు ఛేదించలేక చతికిల పడిన ఎస్ఆర్హెచ్ రాజస్థాన్పై 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించింది, దీంతో ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్ రాయ్ (60) అర్ద సెంచరీతో అదరగొట్టగా.. కేన్ విలియమ్సన్ (51) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అభిషేక్ శర్మ (21) వేగంగా పరుగులు తీయడంతో సన్రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









