భారత రాయబారిని కలిసిన కువైట్ రక్షణ మంత్రి
- September 29, 2021
కువైట్: కువైటీ డిప్యూటీ మినిస్టర్, అలాగే రక్షణ మంత్రి షేక్ హమాద్, జబెర్ అల్ అలీ అల్ సబా భారత రాయబారి శిబి జార్జతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేలా తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించారు. ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలేద్ సలెహ్ అల్ సబా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కువైట్ అందించిన సహకారానికి భారత రాయబారి శిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







