భారత రాయబారిని కలిసిన కువైట్ రక్షణ మంత్రి

- September 29, 2021 , by Maagulf
భారత రాయబారిని కలిసిన కువైట్ రక్షణ మంత్రి

కువైట్: కువైటీ డిప్యూటీ మినిస్టర్, అలాగే రక్షణ మంత్రి షేక్ హమాద్, జబెర్ అల్ అలీ అల్ సబా భారత రాయబారి శిబి జార్జతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేలా తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించారు. ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలేద్ సలెహ్ అల్ సబా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కువైట్ అందించిన సహకారానికి భారత రాయబారి శిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com