భారత రాయబారిని కలిసిన కువైట్ రక్షణ మంత్రి
- September 29, 2021
కువైట్: కువైటీ డిప్యూటీ మినిస్టర్, అలాగే రక్షణ మంత్రి షేక్ హమాద్, జబెర్ అల్ అలీ అల్ సబా భారత రాయబారి శిబి జార్జతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేలా తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించారు. ఆర్మీ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలేద్ సలెహ్ అల్ సబా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కువైట్ అందించిన సహకారానికి భారత రాయబారి శిబి జార్జ్ కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లో 'గుడ్బై ఆల్ ఇన్సెక్ట్స్' ఉత్పత్తుల రీకాల్..!!
- రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- కువైట్ విమానాశ్రయం T1 ప్రారంభం.. ఒక్కో విమానయాన సంస్థకు రోజుకు ఒక సర్వీసు..!!
- అవినీతి ఆరోపణలపై 160 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్:నజాహా
- ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- బలమైన ఆర్థిక సంబంధాలపై బహ్రెయిన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- షార్జా టవర్లో మెట్ల పై నుంచి పడి రెండేళ్ల బాలుడు మృతి..!!
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు









