బూస్టర్ డోస్ అవసరమైన వారు రిజిస్ట్రేషన్ చేసుకొండి
- October 07, 2021
బహ్రెయిన్: కరోనా ఎఫెక్ట్ సీనియర్ సిటిజన్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువగా ఉంటుంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ వేసుకున్న సరే వీరికి కరోనా ముప్పు పొంచే ఉంది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం వీరికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే బూస్టర్ డోస్ అవసరమైన వారు వెంటనే బిఅవేర్ (BEAWARE) యాప్ లేదా https://healthalert.gov.bh/en/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హెల్త్ మినిస్ట్రీ కోరింది. అదే విధంగా పైజర్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారంతా రెండో డోస్ కూడా తీసుకోవాలని కోరింది. వీరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఫస్ట్ డోస్ ఎక్కడైతే తీసుకున్నారో అక్కడే రెండో డోస్ కూడా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







