అక్టోబర్ 10న స్మార్ట్ సిటీ సమ్మిట్ ప్రారంభం
- October 08, 2021
బహ్రెయిన్: స్మార్ట్ సిటీ సమ్మిట్ ఐదో ఎడిషన్, అక్టోబర్ 10న గల్ఫ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్ల నుంచి 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ నేషన్స్, అమెరికా, యూఎన్డిపి నుంచి వీరంతా వస్తున్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్, ఫ్యూచర్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వంటి విభాగాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









