అక్టోబర్ 10న స్మార్ట్ సిటీ సమ్మిట్ ప్రారంభం
- October 08, 2021
బహ్రెయిన్: స్మార్ట్ సిటీ సమ్మిట్ ఐదో ఎడిషన్, అక్టోబర్ 10న గల్ఫ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టార్ల నుంచి 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ నేషన్స్, అమెరికా, యూఎన్డిపి నుంచి వీరంతా వస్తున్నారు. స్మార్ట్ సిటీస్ సొల్యూషన్స్, ఫ్యూచర్ టెక్నాలజీ, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వంటి విభాగాలపై ఈ వేదికపై చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







