సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన 15,000 మందికి పైగా వాలంటీర్లు
- October 08, 2021
మస్కట్: సుమారు 15,000 మంది వాలంటీర్లు, నార్త్ అల్ బతినాకి వెళ్ళి అక్కడ షహీన్ తుపాను కారణంగా నష్టపోయినవారికి సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్తో కలిసి ఈ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ అహ్మద్ అల్ రియామి చెప్పారు. నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. రోడ్లను పరిశుభ్రంగా వుంచడం, బాధితులకు ఆహారాన్ని అందించడం సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







