సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన 15,000 మందికి పైగా వాలంటీర్లు
- October 08, 2021
మస్కట్: సుమారు 15,000 మంది వాలంటీర్లు, నార్త్ అల్ బతినాకి వెళ్ళి అక్కడ షహీన్ తుపాను కారణంగా నష్టపోయినవారికి సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్తో కలిసి ఈ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ అహ్మద్ అల్ రియామి చెప్పారు. నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. రోడ్లను పరిశుభ్రంగా వుంచడం, బాధితులకు ఆహారాన్ని అందించడం సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









