సహాయక చర్యల్లో పాల్గొనేందుకు నార్త్ అల్ బతినా వెళ్ళిన 15,000 మందికి పైగా వాలంటీర్లు
- October 08, 2021
మస్కట్: సుమారు 15,000 మంది వాలంటీర్లు, నార్త్ అల్ బతినాకి వెళ్ళి అక్కడ షహీన్ తుపాను కారణంగా నష్టపోయినవారికి సాయం చేసేందుకు, ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు చర్యలు చేపట్టారు. రాయల్ ఆర్ముడ్ ఫోర్సెస్తో కలిసి ఈ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్ అహ్మద్ అల్ రియామి చెప్పారు. నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా ప్రాంతాల్లో తుపాను తీరని నష్టాన్ని మిగిల్చింది. రోడ్లను పరిశుభ్రంగా వుంచడం, బాధితులకు ఆహారాన్ని అందించడం సహా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







