షహీన్ తుపాను: నార్త్ అల్ బతినాలో స్కూళ్ళ పునఃప్రారంభం
- October 09, 2021
మస్కట్: అక్టోబర్ 10 నుంచి నార్త్ అల్ బతినా గవర్నరేట్లో స్కూళ్ళు తిరిగి ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. షహీన్ తుపాను నేపథ్యంలో స్కూళ్ళను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా, మెజార్టీ స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా వున్న దరిమిలా, వాటికి అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. విలాయత్స్ ఆఫ్ సువైక్ మరియు ఖబౌరాలో మాత్రం స్కూళ్ళు తెరవడంలేదు. భౌతికంగా స్కూళ్ళకు హాజరు కాలేకపోయినవారి విషయంలో స్కూళ్ళ ప్రిన్సిపల్స్ తగు విధంగా న్యాయం చేయాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







