24 నుంచి పూర్తి సామర్థ్యంతో నడవనున్న 'కువైట్ ఎయిర్ పోర్ట్'
- October 21, 2021కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను అక్టోబర్ 24 నుంచి పూర్తి సామర్థ్యంతో పని చేయనుంది. ఇందుకు సంబంధించి మూడో దశ ప్రణాళిక అమలుకు చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ని మినిస్టర్స్ కౌన్సిల్ ఆదేశించిందని DGCA ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోజుకు 10,000 మంది ప్రయాణికుల పరిమితిని మాత్రమే కలిగి ఉంది. దీని కారణంగా ఇండియాతో సహా వివిధ దేశాల నుండి వచ్చే ప్రయాణీకులు అధిక ధర పెట్టి టిక్కెట్ కొనాల్సి వస్తుంది. ఈ ఆదివారం నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి సామర్థ్యంతో తెరవడం వల్ల విమాన టిక్కెట్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..