డ్రగ్స్ స్టాక్పై హెల్త్ అథారిటీస్ ప్రత్యేక దృష్టి
- October 30, 2021
కువైట్: కరోనా ఎపిడమిక్ పరిస్థితులు క్రమక్రమంగా చల్లబడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్స్ స్టాక్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద పేషెంట్ల కోసం అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అనస్తీషియా, ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లకు సంబంధించి అవసరమైన కొన్ని మార్పులు చేసి, ప్రత్యేకమైన మందుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కార్డియాక్ కేథటెరైజేషన్ యూనిట్ కోసం అవసరమైన మెడికల్ ఉత్పత్తుల్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి వుంది. మానసిక వైద్య సమస్యలతో బాధపడుతున్నవారి చికిత్సలో వినియోగించే మందులు వంటి వాటి కోసం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి మినిస్ట్రీ అనుమతులు పొందింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









