డ్రగ్స్ స్టాక్పై హెల్త్ అథారిటీస్ ప్రత్యేక దృష్టి
- October 30, 2021కువైట్: కరోనా ఎపిడమిక్ పరిస్థితులు క్రమక్రమంగా చల్లబడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్స్ స్టాక్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద పేషెంట్ల కోసం అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అనస్తీషియా, ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లకు సంబంధించి అవసరమైన కొన్ని మార్పులు చేసి, ప్రత్యేకమైన మందుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కార్డియాక్ కేథటెరైజేషన్ యూనిట్ కోసం అవసరమైన మెడికల్ ఉత్పత్తుల్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి వుంది. మానసిక వైద్య సమస్యలతో బాధపడుతున్నవారి చికిత్సలో వినియోగించే మందులు వంటి వాటి కోసం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి మినిస్ట్రీ అనుమతులు పొందింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ