5-11 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
- October 31, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ పిల్లల పై పడకుండా ఉండేందుకు కువైట్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిిన్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఐతే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆదివారం నుంచి షురూ కానుంది. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్స్ ను ప్రారంభించినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రమంగా వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే పిల్లల పేరెంట్స్ కు గానీ గార్డియన్ గానీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో వ్యాక్సినేషన్ డేట్, సెంటర్ పేరు ఉంటుందని అధికారులు చెప్పారు. పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!









