అక్టోబర్లో 2,600 మంది నిందితులపై పబ్లిక్ ప్రాసిక్యూషన్
- November 02, 2021
ఒమాన్: 2021 అక్టోబర్ నెలలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివిధ కేసుల్లో 2600 మంది నిందితులకు సంబంధించిన కేసులను డీల్ చేసింది. మొత్తం కేసుల సంఖ్య 2387. సెప్టెంబరులో ఈ కేసుల సంఖ్య 2464గా వుంది. కాగా, మొత్తం 11,951 జ్యుడీషియల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. కాగా, ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల సంఖ్య 7,344గా నమోదైంది. ఎలక్ట్రానిక్ విధానంలో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 313గా వుంది. అంతకు ముందు నెలతో పోల్చితే అక్టోబరులో స్వల్ప తగ్గుదల నమోదయ్యింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!