విమాన ఛార్జీల మోత...భారత్ కు వెళ్లాలంటే రెట్టింపు రేట్లు
- November 11, 2021
యూఏఈ: చలికాలం సెలవుల కంటే ముందే విమాన ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, దుబాయ్ ఎక్స్ పో-2020, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్ల కోసం వచ్చిన వారు తిరిగి స్వదేశాలకు తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఛార్జీల మోత మోగించారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా డిసెంబర్లో దుబాయ్ నుండి భారత ఉపఖండానికి విమాన ఛార్జీలను దాదాపు రెట్టింపు చేశారు. ఎయిర్ బబుల్ ఒప్పందాల కారణంగా తక్కువ విమానాలు నడుస్తున్నాయి. దీంతో రాబోయే కొద్ది నెలలు భారతీయ ఉపఖండానికి విమాన ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయని విమానయాన వర్గాలు తెలిపాయి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చాలామంది భారతీయ కుటుంబాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఈ కారణంగా డిసెంబర్ నెలలో యూఏఈ-ఇండియాలోని కొన్ని విమాన మార్గాల్లో ఛార్జీలు 1,200 -1,300 దిర్హామ్స్ నుంచి 2,300 దిర్హామ్స్ కు పైగా పెంచారు.
తాజా వార్తలు
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!









