భారత్లో కరోనా కేసుల వివరాలు
- November 11, 2021న్యూ ఢిల్లీ: భారత్లో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. 24 గంటల్లో భారత్లో కొత్తగా 13,091 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,00,925 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 340 మంది మృతి చెందారు. 24 గంటల్లో భారత్లో 13, 091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. 52,69,139 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 110.23 కోట్ల మందికి వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.25 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు