దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్'
- November 13, 2021దుబాయ్: ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్' నేడు దుబాయ్ ఎక్స్పో 2020లో 'రన్ ది వరల్డ్' పేరిట నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
క్రీడలు మరియు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో పెప్సికో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్యాంగుల సహాయార్ధం సాగే ఈ 1.45 కిలోమీటర్ల ఫ్యామిలీ రన్.. 'అల్ నూర్ రిహాబిలిటేషన్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్' నిధులను సేకరించడంలో సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు.
ఈ రన్ అనంతరం బోల్ట్ 'మొబిలిటీ డిస్ట్రిక్ట్' లోని 'గాటోరేడ్ ది బోల్ట్ పెవిలియన్' లో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్లో బోల్ట్ పాల్గొని తన అభిమానులతో ముచ్చటించారు. దుబాయ్ రావటం, తన అభిమానులను కలవటం ఏంటో ఆనందాన్ని కలిగించింది అని బోల్ట్ ఈ సందర్భంగా అన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?