ఇండియా, పాకిస్తాన్తో సహా ఆరు దేశాల ప్రజలకు సౌదీలోకి డైరెక్ట్ ఎంట్రీ
- November 26, 2021
సౌదీ అరేబియా: ఇండోనేషియా, పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, బ్రెజిల్, వియత్నాం దేశాల నుండి మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండా నేరుగా ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు సౌదీ అరేబియా గురువారం ప్రకటించింది. కొత్త ఆదేశాలు డిసెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దేశాల నుండి వచ్చే ప్రయాణికుల ఇమ్యునైజేషన్ స్థితితో సంబంధం లేకుండా ఐదు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. COVID-19 వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నంలో, కొన్ని దేశాల నుండి సౌదీ లోకి నేరుగా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ అప్డేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎపిడెమియోలాజికల్ పరిస్థితులను ఆరోగ్య అధికారులచే నిరంతర మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







