దుబాయ్లో కాన్సులేట్ జనరల్ని ప్రారంభించిన బహ్రెయిన్
- November 26, 2021యూఏఈ: యూఏఈతో మరింతగా సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా బహ్రెయిన్ కీలకమైన ముందడుగు వేసింది. దుబాయ్లో బహ్రెయిన్ కాన్సులేట్ జనరల్ని నిన్న ప్రారంభించారు. యూఏఈలో నివసిస్తున్న బహ్రెయినీలకు ఈ కాన్సులేట్ ఎంతో ఉపయుక్తంగా వుండనుందని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్కి కృతజ్థతలు తెలిపారు డాక్టర్ అల్ జయాని.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం