దుబాయ్ వాసులతో కలిసి 'దుబాయ్ రన్' లో పాల్గొన్న ప్రిన్స్
- November 26, 2021దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ రూపకర్త, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ రన్ సందర్భంగా దుబాయ్ వాసులతో కలిసి నడిచారు. వారితో ముచ్చటించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు షేక్ హమ్దాన్. దుబాయ్ రన్లో భాగంగా వేలాది మంది ఫిట్నెస్ అభిమానులు, దుబాయ్ వాసులు రోడ్లపై నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో తొలిసారిగా దుబాయ్ రన్ని ప్రకటించారు షేక్ హమ్దాన్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?