పలు దేశాల నుంచి విమానాల్ని రద్దు చేసిన ఒమన్
- November 27, 2021మస్కట్: సౌత్ ఆఫ్రికా, నాంబియా, బోట్సువానా, జింబాబ్వే, లెసాతో, ఇస్వాంటిని మరియు మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై నవంబర్ 28 నుంచి నిషేధం విధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. కోవిడ్ 19 సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటలు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైన పేర్కొన్న దేశాల్లో గత 14 రోజుల్లో పర్యటించి వుంటే, అలాంటివారిపైనా బ్యాన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?