300 ఏళ్ళ నాటి సమాధి రాతిని పరిరక్షించిన బహ్రెయినీ
- December 04, 2021
బహ్రెయిన్: హుస్సేన్ అబ్దుల్లా అల్ ఒలాయ్వాత్ అనే వ్యక్తి తాను కనుగొన్న 300 ఏళ్ళనాటి సమాధి రాతిని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాడు. ఆ రాయి తాలూకు చారిత్రక నేపథ్యాన్ని గుర్తించి, పరిరక్షించిన హుస్సేన్ అబ్దుల్లా, దాన్ని బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంకి తరలించేందుకు సిద్ధమయ్యాడు. సరైన ప్రాంతంలో దాన్ని వుంచి, అందరికీ కనిపించేలా చేయాలన్నది ఆయన సంకల్పం. ఈ రాయి ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ కల్చర్ మరియు ఆర్ట్స్ డైరెక్టర్ జనరల్ షేకా హలా బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా ఈ విషయంపై స్పందిస్తూ, హుస్సేన్ అబ్దుల్లాని అభినందించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!