కువైట్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు లేవు- హెల్త్ మినిస్టర్
- December 06, 2021
కువైట్: కువైట్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని హెల్త్ మినిస్టర్ షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబా చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, ట్రీట్ మెంట్ ప్రొసీజర్స్ కోసం ఇంటర్నేషనల్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోకి వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు. కువైట్ లో వ్యాకినేషన్ రేటు మెరుగ్గా ఉందని...మాస్క్ పెట్టుకోవటం, వ్యాక్సిన్ వేసుకోవడం, బూస్టర్ డోస్ తీసుకోవటం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని బాసిల్ అల్-సబా అన్నారు. ఇక దేశంలోకి వచ్చిన ఎవరైనా వైరస్ బారిన పడకుండా PCR పరీక్ష కంటే ముందు కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని మంత్రి సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







