పిసిఆర్ టెస్టుల ఫోర్జరీ: ముగ్గురికి జైలు శిక్ష
- December 06, 2021
మనామా: బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకి ఏడాది జైలు శిక్ష విధించింది పిసిఆర్ టెస్టు సర్టఫికెట్ల ఫోర్జరీ కేసులో. నిందితుల్ని జిసిసి జాతీయులు. కింగ్ ఫహాద్ కాజువే ద్వారా సౌదీ అరేబియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకోసం ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు వినియోగించారు. బార్ కోడ్ స్కాన్ చేయగా, నిందితుల బండారం బయటపడింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు