ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- December 09, 2021
దోహా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బుధవారం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ మరియు షేక్ తమీమ్, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెంపొందేలా తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. కాగా, క్రౌన్ ప్రిన్స్ అలాగే ఎమిర్ ఇరు దేశాల సహకార కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినట్స్పై సంతకం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి