ఖతార్ చేరుకున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- December 09, 2021దోహా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బుధవారం ఖతార్ రాజధాని దోహా చేరుకున్నారు. ప్రిన్స్ మొహమ్మద్ మరియు షేక్ తమీమ్, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెంపొందేలా తీసుకోవాల్సిన చర్చల గురించి చర్చించారు. కాగా, క్రౌన్ ప్రిన్స్ అలాగే ఎమిర్ ఇరు దేశాల సహకార కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మినట్స్పై సంతకం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!