బొగ్గుగని కూలి 19 మంది సజీవసమాధి

- March 23, 2016 , by Maagulf
బొగ్గుగని కూలి 19 మంది సజీవసమాధి

చైనాలో బొగ్గుగని కూలి 19 మంది సజీవసమాధి షాంగై: చైనాలో బొగ్గుగని కూలిన దుర్ఘటనలో 19మంది సజీవ సమాధి అయ్యారు. కాగా గనిలో ఉన్న 1299 మంది పనిచేస్తుండగా, వారిలో 19 మంది మరణించారని అధికారులు తాజాగా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com