పబ్లిక్ మరియు ప్రైవేటు పని విధానాన్ని ఏకీకృతం చేసిన యూఏఈ
- December 13, 2021
యూఏఈ: యూఏఈ మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ, పబ్లిక్ మరియు ప్రైవేటు విభాగాల్లోని పని విధానాన్ని ఏకీకృతం చేసినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 2, 2022 నుంచి ఇది అమల్లోకి రానుంది. పబ్లిక్ మరియు ప్రైవేటు విభాగాల మధ్య వ్యత్యాసాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడమే ఈ నిర్ణయం తాలూకు ఉద్దేశ్యం.పబ్లిక్ మరియు ప్రైవేట్ ఉద్యోగులు ఒకే తరహా సెలవుల్ని, ఒకే తరహా పని విధానాన్ని కలిగి వుంటారు. ఉద్యోగ విరమణ సమయంలోనూ ఒకే తరహా సౌలభ్యాలు పొందుతారు ఈ విధానంలో.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!