పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన టూరిజం మినిస్ట్రీ
- December 13, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, విలాయత్ ఆఫ్ నఖిల్ (సౌత్ అల్ బతినా గవర్నరేట్)లో పరిశుభ్రతా క్యాంపెయిన్ ప్రారంభించింది. నఖల్ మునిసిపాలిటీ, అల్ అబియాద్ చారిటబుల్ టీమ్ అలాగే బియా కంపెనీ ఈ కార్యక్రమానికి మద్దతిచ్చాయి. విలాయత్ ఆఫ్ నఖల్లోని రమ్లెత్ అల్ అబ్యాద్ ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్ని పరిశుభ్రంగా వుంచేందుకు పలు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు