ఎక్స్‌పో 2020: 6 మిలియన్లు దాటిన సందర్శకుల సంఖ్య

- December 15, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020: 6 మిలియన్లు దాటిన సందర్శకుల సంఖ్య

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్ సందర్శకుల సంఖ్య 6 మిలియన్లు దాటింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు పోటెత్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సింగర్ అలీసియాకీ ప్రదర్శన, మాంచెస్టర్ ఫుట్‌బాలర్ పాబ్లో జబాలెటా పర్యటన, భారత సింగర్ నేహా కక్కర్ ప్రదర్శన.. ఇలాంటివి చాలా ప్రత్యేకతలు సంద్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు సందర్శకుల్ని అలరించనున్నాయి. మార్చి 31 వరకు ఎక్స్‌పో 2020 దుబాయ్ కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com