మసీదులు, పబ్లిక్ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలపై నిషేధం
- December 16, 2021
ఒమాన్: మసీదులు, హాల్స్, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు, అంతిమ సంస్కారాలు, ఇతర వేడుకల్ని ఒమన్ నిషేధిస్తోంది కరోనా పాండమిక్ నేపథ్యంలో. ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో సుప్రీం కమిటీ అప్రమత్తమయ్యింది. ముందస్తు జాగ్రత్త చర్యల్ని ప్రారంభించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. ఇవన్నీ ఇకపై తప్పక పాటించాల్సి వుంటుంది. అలాగే, 50 శాతం సామర్థ్యంతో ఆయా వేడుకల్ని ప్రైవేటు ప్రాంతాల్లో నిర్వహించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!