మసీదులు, పబ్లిక్ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలపై నిషేధం
- December 16, 2021
ఒమాన్: మసీదులు, హాల్స్, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు, అంతిమ సంస్కారాలు, ఇతర వేడుకల్ని ఒమన్ నిషేధిస్తోంది కరోనా పాండమిక్ నేపథ్యంలో. ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో సుప్రీం కమిటీ అప్రమత్తమయ్యింది. ముందస్తు జాగ్రత్త చర్యల్ని ప్రారంభించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. ఇవన్నీ ఇకపై తప్పక పాటించాల్సి వుంటుంది. అలాగే, 50 శాతం సామర్థ్యంతో ఆయా వేడుకల్ని ప్రైవేటు ప్రాంతాల్లో నిర్వహించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- వీసా నిబంధనల్లో భారతీయ పర్యాటకులకు థాయ్లాండ్ షాక్
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్తో ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- ఏడుగురు సౌదీలతో సహా 1750 మంది ఖైదీలు విడుదల..!!









