మసీదులు, పబ్లిక్ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలపై నిషేధం
- December 16, 2021
ఒమాన్: మసీదులు, హాల్స్, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో పెళ్ళిళ్ళు, అంతిమ సంస్కారాలు, ఇతర వేడుకల్ని ఒమన్ నిషేధిస్తోంది కరోనా పాండమిక్ నేపథ్యంలో. ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో సుప్రీం కమిటీ అప్రమత్తమయ్యింది. ముందస్తు జాగ్రత్త చర్యల్ని ప్రారంభించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. ఇవన్నీ ఇకపై తప్పక పాటించాల్సి వుంటుంది. అలాగే, 50 శాతం సామర్థ్యంతో ఆయా వేడుకల్ని ప్రైవేటు ప్రాంతాల్లో నిర్వహించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







