ఆధునిక బహ్రెయిన్ స్థాపనకు గుర్తుగా అతిపెద్ద స్మారక చిహ్నం
- December 19, 2021
మనామా: ఆధునిక బహ్రెయిన్ దేశం అవిర్భావానికి గుర్తుగా దేశంలోనే అతిపెద్ద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. క్యాపిటల్ గవర్నరేట్లోని కింగ్ ఫైసల్ హైవే, బహ్రెయిన్ బే మధ్య కూడలి వద్ద బహ్రెయిన్ కోట్స్ ఆఫ్ ఆర్మ్స్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. బహ్రెయిన్ జాతీయ దినోత్సవాల సంబరాల్లో భాగంగా క్యాపిటల్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాద్ అల్ సాహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్మారక విగ్రహం దాదాపు మూడు అంతస్తుల భవనమంతా పెద్దదిగా ఉండటం విశేషం. 1783లో ఆధునిక బహ్రెయిన్ ను అహ్మద్ అల్ ఫతేహ్ స్టార్ట్ చేశారు. దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







