ఆధునిక బహ్రెయిన్ స్థాపనకు గుర్తుగా అతిపెద్ద స్మారక చిహ్నం
- December 19, 2021
మనామా: ఆధునిక బహ్రెయిన్ దేశం అవిర్భావానికి గుర్తుగా దేశంలోనే అతిపెద్ద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. క్యాపిటల్ గవర్నరేట్లోని కింగ్ ఫైసల్ హైవే, బహ్రెయిన్ బే మధ్య కూడలి వద్ద బహ్రెయిన్ కోట్స్ ఆఫ్ ఆర్మ్స్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. బహ్రెయిన్ జాతీయ దినోత్సవాల సంబరాల్లో భాగంగా క్యాపిటల్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సాద్ అల్ సాహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్మారక విగ్రహం దాదాపు మూడు అంతస్తుల భవనమంతా పెద్దదిగా ఉండటం విశేషం. 1783లో ఆధునిక బహ్రెయిన్ ను అహ్మద్ అల్ ఫతేహ్ స్టార్ట్ చేశారు. దానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







