ఆర్థిక సహాయక చర్యలు మరో ఆరు నెలలు పొడగింపు
- December 19, 2021
యూఏఈ: కొత్త రుణాలు, ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకునేందుకు కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన ఉద్దీపన చర్యలను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. టార్గెటెడ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ (టెస్)ను జూన్ 30, 2022 వరకు కొనసాగించనున్నట్లు ప్రకటించింది.ఈ స్కీం ద్వారా బ్యాంకుల క్యాపిటల్ బఫర్ నిల్వలు, లిక్విడిటీ,స్టెబుల్ ఫండింగ్ రిక్వైర్ మెంట్లలో వెసులుబాటును కల్పించారు.ముఖ్యంగా దేశీయ బ్యాంకులకు క్యాపిటల్ బఫర్ కింద లిక్విడిటీ చర్యలు, లిక్విడిటీ కవరేజ్ రేషియో, ఎలిజిబుల్ లిక్విడ్ అసెట్స్ రేషియో, నెట్ స్టెబుల్ ఫండింగ్ రేషియో, అడ్వాన్సెస్ టు స్టేబుల్ రిసోర్స్ రేషియోపై తాత్కాలిక ప్రూడెన్షియల్ రిలీఫ్ను సెంట్రల్ బ్యాంకు అందిస్తోంది.కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజ్ ను ఈ చర్యల తో తిరిగి గాడిలో పెట్టవచ్చని సెంట్రల్ బ్యాంక్ ధీమగా ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









